Latest jobs in Andhra Pradesh -2024

ట్రిపుల్ ఐటీ డీఎం కర్నూలులో ఫ్యాకల్టీ పోస్టులు

కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చ రింగ్(ట్రిపుల్ ఐటీ డీఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 2), అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 1), అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్.

» విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజ నీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సైన్సెస్(మ్యాథ్స్).

» అర్హత: పీజీ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం: టీచింగ్ డెమాన్ స్ట్రేషన్, రీసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.08.2024.

›› Official website

▶️ Join Watsaap channel for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *