4,445 All bank jobs recruitment – 2024

ప్లానింగ్తో బ్యాంక్ జాబ్ కొట్టొచ్చు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేళ్మం ట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ష్ట్ర భుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్తులు వయను 1 ఆగస్టు 1024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రిలిమినది. మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

పరీక్ష కేంద్రాలు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 చాలి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆవి హైదరాబాద్, కరీంనగర్.. ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్గొండ నర్సంపేట, నిజామాబాద్ సత్తుపల్లి, వరంగల్ లో సెంటర్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ బర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అక్టోబర్, మెయిన్స్ నవంబర్లో నిర్వ హిస్తారు. ఇంటర్వ్యూ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్లో సంప్రదించాలి

Official website

సక్సెస్ సీక్రెట్ బ్యాంక్ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే రెండు అంతాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రాక్టీస్, రెండు ఇంగ్లీష్ భాషపై పట్టు D. పీవో ఉద్యోగానికి జీరో సాధించాలి. నాలెడ్జ్ తో మొదలుపెట్టినా 9 నెలల నుంచి సంవత్సర కాలంలో ఉద్యోగం సాధించవచ్చు. సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవారు ప్రతి రోజు 4 గంటలు ప్రాక్టీసు. రెండు గంటలు ఇంగ్లీష్ పేపర్ చదవడానికి కేటాయించాలి. బ్యాంకులో ఉద్యోగం సాధించాలంటే వేగం. కచ్చితత్వం చాలా ముఖ్యం. ఈ ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం ప్రశ్నలు ప్రీవియస్ పేపర్స్ నుంచే అవకాశం ఉంది. అందుకే మోడల్ పేపర్స్ తో పాటు పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్తో ఎగ్జామ్ లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో అర్థం అవుతుంది.

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ మంచి అవకాశం. సరైన ప్లానింగ్తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 పీవో/ మేనేజ్ మెంట్ ట్రెయినీల ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 11 జాతీయ స్థాయిలో ఉన్న బ్యాంకులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం..

మొత్తం 4,455 ఖాళీల్లో (ఎస్సీ 657, ఎస్టీ 332, ఓలీన్ 1165, ఈడబ్యూఎస్ 435, యూఆర్ 18-46) ఉన్నాయి. బ్యాంక్ అఫ్ ఇండియా 885, కెవడా బ్యాండ్: 750, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 260, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: 360, యూకో బ్యాంక్: ఎస్ఆర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్, బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎస్ఆర్, బ్యాంక్ ఆఫ్ మహారావు ఎస్ఆర్, ఇండియన్ బ్యాంక్ ఎస్ఆర్ సెలెక్షన్ ప్రాసెస్. ఎంపిక ప్రక్రియ మూడు పద్దతుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూ చెంచెల్లో ఉంటుంది. బిమ్స్ అక్టోబర్ లో జరుగు తుంది. మెయిన్స్ ఎగ్జామ్ సవంబర్లో నిర్వహించ సున్నారు. ఇంటర్వ్యూలను జనవరి లేదా ఫిబ్రవరి 2025లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అర్హతలు: వయసు 70 మంది 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్లకు ఐదేళ్లు సవలింపు ఉంటుంది. ఓడీసీలకు మూడేళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి పదేళ్లు గరిష్ఠ వయోపరి మితిలో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి. ఆగస్టు22 నాటికి డిగ్రీ సర్టిఫికేట్

కలిగి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్స్

ప్రిలిమ్స్ ప్రిలిమినర్ పరీక్ష మొత్తం 100 మా ర్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్ లో మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. అవి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటి ప్రతి సమయం సీపరేట్ ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 20 నిమిషాల డ్యురేషన్ ఉంటుంది. పి బిమ్స్ లో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రత్న లకు, 30 మార్కులు. కనీసం క్యాలిపై మార్కులు సాధించాలి. కనీసం క్వాలిఫై మార్కులు ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి.

సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. పిం మీలో ప్రతి సబ్జెక్టుడు సపరేట్ కటాఫ్ మార్కులు ఉంటాయి ప్రతిదాంట్లో క్వాలిఫై అన్నట లేకుంటే మెయిన్స్ కు అర్హత ఉండరు. మెయిన్స్ ప్లాన్: మెయిన్స్ పరీక్ష మొత్తం 200

మార్పులకు ఉంటుంది. వీటితో పాటు ఇంగ్లిష్ లెటర్ రైటింగ్, ఎస్సీకు 25 మార్కులు ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో మొత్తం నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. అవి రీజనింగ్ అండ్ కంప్యూలర్ ఆప్టిట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్ నెన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ ఉంటాయి. మొయిన్స్ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది. లెబర్ రైటింగ్ అండ్ ఎస్సేకు 30 నిమిషాలు ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి.. జనరల్ ఎకానమీ, బ్యాండింగ్ అవేర్ నెస్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 33 ప్రశ్నలు వస్తాయి. డేటా పనాల సిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు వస్తాయి. లెలర్ రైటింగ్, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి ప్రిలిమ్స్, మెయిన్స్ లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 0.25 నెగటివ్ మార్కులు ఉంటుంది.

ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇంటర్వూరు 1080 మార్కులు ఉంటాయి. ఒపెస్ కేటగిల్ అభ్యర్థులు డు ఇంటర్నూలో నో కనీస అర్హతగా 40 3) మార్కుల మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ ఓకేసి, పీఠబ్ల్యూడీ అభ్య ర్థులకు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు 35 శాతంగా ఉంది. అభ్యర్థి ఫైనల్ స్కోర్ మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటుంది. మెయిన్కు 80శాతం, ఇంటర్య్వూడు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూకు హజరు ఎకుకాకుంటే ఫైసల్ సెలెర్లస్కు అర్హత కోల్పోతారు.

ఉద్యోగ ఖాళీలు: మొత్తం పీవో, మేకేజ్ మెంట్ ట్రైనీ ఖాళీలు 6432 ఉన్నాయి. వీటిలో అన్జర్వేస్ రేటగిరీ 2596. ఈడబ్ల్యూఎస్ లో 616. ఓ కేటగి δες 1741 1. ఎస్పీ సీ రేటగిరీలో 996, ఎస్టీ విభాగంలో 433 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే కెనరా బ్యాంక్లో అత్యధికంగా 1500 ఖాళీలు ఉండగా ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఇండియాలో 2094, యూకో బ్యాండ్లో 550, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 135, పంజాబ్ నేషనణి బ్యాంకులో 500, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంకులో 253 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ఈ సబ్జెక్టు 1.మీద ప్రశ్నలు దండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిపీటెడ్ ప్రశ్న బు. కాగా రెండు ఒక సంవత్సరం ముందు వరకు కొత్తగా కంప్యూటర్ అప్టిట్యూడ్ సబ్జెక్టులో సచ్చి కొత్త అంశాలపై అడిగే అవకాశం ఉంది. గత సం సత్సరకాలంలో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలలో భారీ మార్పులు వచ్చాయి. దాదాపు 90 శాతం ప్ర శ్నలు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కు సంబంధించినవే అడుగుతున్నారు. జనరల్ అకాడమీ బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు

కొంచెం విస్తృతంగా కనిపించిన ప్రీలియన్ పేపర్స్ పరిశీలిస్తే ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుస్తుల డి డివైజ్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎకానమీ అంటే పూర్తిగా ఇండియన్ ఎకానమీ కాకుండా బ్యాంకింగ్ లింక్ కలిగిన ఎలాసమీ మీదే ఫోకస్ చేయాలి. అదీబీఐ పాలసీలు బ్యాండి వ్యవస్థలో కొత్తగా వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ఎకనామిక్ టైమ్స్. టైమ్ ఆఫ్ ఇండియా, బిజినెస్ లైన్స్ లాంటి పత్రికలు చదివితే పట్టు సాధించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *